YS Jagan Campaign: నేటి నుంచి జనంలోకి జగన్.. బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. 21రోజుల పర్యటన

YS Jagan Campaign: ఏపీ సిఎం జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/bRLEFlW
via IFTTT

Post a Comment

Previous Post Next Post