AP DBT Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు.. ఐదేళ్లలో 8.35 లావాదేవీలు

AP DBT Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏకంగా 8.35కోట్ల మందికి సంక్షేమాన్ని అందించింది. ఒక్కొక్కరికి ఒకటికి మించి పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయోజనాలు అందించారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/f4qkQvH
via IFTTT

Post a Comment

Previous Post Next Post