TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల రిమాండ్

TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వ్యవహారంలో  టీడీపీ సీనియర్ నేత,  మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు‌ శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/MG4HUCo
via IFTTT

Post a Comment

Previous Post Next Post