AP TET Exams: నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ

AP TET Exams: ఏపీలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/yOKJ30r
via IFTTT

Post a Comment

Previous Post Next Post