AP TET Exams: వారికి ఫీజు రిఫండ్‌…. ప్రశాంతంగా టెట్ పరీక్ష… తొలి రోజు 87శాతం హాజరు

AP TET Exams: కోర్టు ఉత్తర్వులతో టెట్ పరీక్ష రాయలేకపోయిన బిఇడి అభ్యర్థులకు పరీక్ష ఫీజులు వాపసు Fee Refund చేస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. అర్హులైన వారికి బఫర్ హాల్ టిక్కెట్ల జారీ చేయనున్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/UtXnYK0
via IFTTT

Post a Comment

Previous Post Next Post