Vaikunta Ekadashi: తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, టోకెన్లు ఉన్న వారికే మాత్రమే దర్శనం..

Vaikunta Ekadashi: తిరుమలలో  పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/FdiTkqS
via IFTTT

Post a Comment

Previous Post Next Post