Operation Kuppam: మూడు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు చంద్రబాబు, కుప్పంపై సమీక్ష

Operation Kuppam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తర్వాత జైలు, ఇంటికే పరిమితమైన బాబు  పార్టీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.  

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Evdy3LQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post