AP Electricity: వ్యవసాయానికి పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న పెద్దిరెడ్డి

AP Electricity: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ అందించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు.  ఈ ఏడాది అదనంగా మరో 1600మెగావాట్ల విద్యుత్ పంప్డ్‌ స్టోరేజీలతో వస్తుందన్నారు. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/ELPvelK
via IFTTT

Post a Comment

Previous Post Next Post