YSRCP : ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై దిశానిర్దేశం..! రేపు 'వైసీపీ ప్రతినిధుల సభ

YSRCP News: ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే కీలక భేటీలను నిర్వహించిన ఆయన.. పార్టీ అభ్యర్థుల విషయంలోనూ పలు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో…ఈనెల 9వ తేదీన పార్టీ ప్రతినిధుల సభను తలపెట్టింది. నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడటంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/PW5A7xp
via IFTTT

Post a Comment

Previous Post Next Post