MP Vijayasai Reddy : ముందుగానే మాట్లాడుకోవటం, పరిచయాలు చేసుకోవటం - ఢిల్లీలో లోకేశ్ చక్కబెడుతున్న రాచకార్యాలివే

YCP MP Vijayasai Reddy : నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు విసిరారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తండ్రీకొడుకులకు జైలు శిక్షలు తప్పేలా లేదని… అందుకే ఢిల్లీలో రాచకార్యాలు చేసే పనిలో పడ్డారంటూ రాసుకొచ్చారు. మరోవైపు తెలుగుదేశం పార్టీపై వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/AYiSOIm
via IFTTT

Post a Comment

Previous Post Next Post