Chandrababu On Jagan : జగన్ పని అయిపోయింది...ఇంటికి పోవడం ఖాయం

Chandrababu On YCP Govt :జగన్ పని అయిపోయింది...ఇంటికి పోవడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. భరించలేం జగన్...బైబై జగన్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు.వెంకన్న పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీలో ప్రభుత్వం నియామకాలు చేపట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/EtkjpBe
via IFTTT

Post a Comment

Previous Post Next Post