Andhra Voters Issue: ఓటర్ల జాబితాపై రగడ..ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి పిలుపు

Andhra Voters Issue: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఏపీలో లక్షలాది ఓట్ల తొలగింపు, అక్రమ ఓట్లను చేర్చడం వంటివి చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఢిల్లీ పిలిపించడం చర్చగా మారింది. 

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/swnT6U7
via IFTTT

Post a Comment

Previous Post Next Post