G20 Summit: పేదలందరికీ ఇళ్లే ప్రభుత్వ లక్ష్యమన్నజగన్

G20 Summit: రాష్ట్రంలో ఇల్లు లేని  ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి  ఇళ్లపట్టాలు ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. జీ-20 సదస్సు తొలి రోజు అతిథులతో  సీఎం జగన్‌  విందులో పాల్గొన్నారు. 



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/dKokMam
via IFTTT

Post a Comment

Previous Post Next Post