Amalapuram Clashes: కోనసీమ కేసుల ఉపసంహరణకు సిద్ధమైన ఏపీ సర్కారు

Amalapuram Clashes: కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్‌ అంబేడ్కర్ పేరు పెట్టడంతో తలెత్తిన ఆందోళనలు,  హింసాత్మక ఘటనల వ్యవహారంలో సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  గత ఏడాది జిల్లా పేరు మార్పు వ్యవహారంలో  ఆస్తులు ధ్వంసం ఘటనల్లో నమోదైన కేసులను ఉపసంహరించనున్నట్లు సిఎం ప్రకటించారు. 



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/ycJosWO
via IFTTT

Post a Comment

Previous Post Next Post